News
ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. చెన్నైలో జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ...
హనుమకొండ జిల్లా ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన బస్ షెల్టర్ పర్యావరణ స్పృహను ప్రోత్సహిస్తూ అందరినీ ...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 15న ప్రైవేట్ ఉద్యోగాల మేళా జరుగుతుంది. Amazon, Zomato, Axis Bank వంటి 15కి పైగా సంస్థలు ...
రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫ్యాన్ కోరిక కొండగట్టు అంజన్న నెరవేర్చాడు. RCB పంజాబ్పై విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. విరాట్ ...
ఇప్పుడంటే ప్రతీ దానికీ రకరకాల కెమికల్స్ వచ్చేశాయి గానీ.. పూర్వం ఇంటి చిట్కాలు చాలా మంచివి. వాటి వల్ల సైడ్ ఎఫెక్టులు పెద్దగా రావు. అలాంటి ఒక చిట్కాతో దోమలు, బొద్దింకలకు చెక్ పెడదాం.
ప్రసిద్ధ నటి శ్రీలీల ఇటీవల శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆధ్యాత్మిక ...
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. పంజాబ్పై ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన ...
అలిగఢ్లోని సారసూల్ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల కృష్ణా శర్మ పుట్టినప్పటి నుంచీ అన్నం తినడం లేదు. ఆమె జీవితం పూర్తిగా ఫలహారంపై ఆధారపడింది. అంటే ఫలాలు, జ్యూస్ మాత్రమే తీసుకుంటోంది. ఆమె చెబుతున్నదాని ప్రకా ...
Post Office Scheme: ఈ ప్లాన్లో ప్రీమియం తక్కువగా ఉండటమే కాకుండా, వార్షిక బోనస్ కూడా ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు ఇప్పుడు పోస్టాఫీసు బీమా పథకాల వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు.
జిల్లాలో అండర్-17 బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. గెలిచే అవకాశంతో పాటు, రాష్ట్రస్థాయిలో మెరిసే అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. యువ ...
కాకినాడ జిల్లాలోని సీతారాంపురం జాతీయ రహదారిపై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మామిడి పండ్లతో అలంకరించారు. భక్తులు పెద్ద ...
మహిళలకు భారీ గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ప్రభుత్వం సూపర్ ప్లాన్తో ముందుకు వచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results